- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
డాక్టర్ మట్టా దయానంద్ను పరామర్శించిన షర్మిల
by Dishanational1 |
X
దిశ, సత్తుపల్లి: హైదరాబాద్ - ఖమ్మం జిల్లా నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ ని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల కొండాపూర్, కిమ్స్ హాస్పటల్ లో కలిసి పరామర్షించింది. ఆయన ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు. దయానంద్ సతీమణి, డాక్టర్ మట్టా రాఘమయితో మాట్లాడి డాక్టర్ దయానంద్ ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకుని, వారి కుటుంబానికి ధైర్యం చెప్పింది. అనంతరం ఆమె మాట్లాడుతూ.. డాక్టర్ దయానంద్ త్వరగా కోలుకోవాలని ఆమె ఆకాంక్షించారు.
Next Story