అక్కడ ఆకలి తీర్చేది వారే.. విద్య నేర్పేది వారే

by Mahesh |
అక్కడ ఆకలి తీర్చేది వారే.. విద్య నేర్పేది వారే
X

దిశ, దమ్మపేట: వసతి గృహాలలో, ఆశ్రమ పాఠశాలలో దినసరి కార్మికుల ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాల దినసరి కార్మికులు సమ్మె చేస్తున్నారు. దీంతో విద్యార్థుల ఆకలి తీర్చేందుకు ఉపాధ్యాయులే వంట వంటలక్కలుగా మారారు. పెద్ద గొల్లగూడెం గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో పనిచేస్తున్న టీచర్లు కూరగాయలు తరిగి, అన్నం వండి, మేను ప్రకారం వంటలు చేసి విద్యార్థుల ఆకలి తీర్చారు. అనంతరం వారి వృత్తి ని కొనసాగించి విద్యార్థినిలకు విద్య నేర్పించారు.



Next Story

Most Viewed