- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
జర్నలిస్ట్ రమేష్ కు రైతు నేస్తం పురస్కారం
by Nagaya |

X
దిశ, కామేపల్లి : ప్రముఖ సామాజికవేత్త, సీనియర్ జర్నలిస్ట్ చిలుముల రమేష్ కు "రైతు నేస్తం" పురస్కారం దక్కింది. హైదరాబాద్ లో ఆదివారం మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు చేతుల మీదుగా రైతు నేస్తం ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఈ పురస్కారాన్ని రమేష్ కు అందజేసి అభినందించారు. రమేష్ కు వరుసగా తొమ్మిది అవార్డులు రావడం ప్రశంసనీయమని ఫౌండేషన్ నిర్వాహకులు అన్నారు. రమేష్ కు అరుదైన గౌరవం లభించడంపై కామేపల్లి మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
Next Story