- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
వనజీవి రామయ్య కుటుంబానికి పొంగులేటి పరామర్శ
by Sridhar Babu |

X
దిశ, ఖమ్మం రూరల్ : రూరల్ మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన పద్మశ్రీ వనజీవి రామయ్య కుమారుడు సైదులు ఈ నెల 17న గుండెపోటుతో మరణించాడు. విషయం తెలుసుకున్న తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో–కన్వీనర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సైదులు ఇంటికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. వనజీవి రామయ్యను, వారి కుటుంబ సభ్యులను ఓదర్చారు.
ఆయన వెంట స్టేట్ యూత్ నాయకుడు రాంరెడ్డి చరణ్రెడ్డి, నాయకులు మద్దినేని స్వర్ణకుమారి, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, మద్ది కిషోర్రెడ్డి, ఆజ్మీర ఆశోక్నాయక్, గోనే భూజంగారెడ్డి, మద్ది వీరారెడ్డి, బత్తుల కుర్మారావు, ఎనుగు వెంకటరెడ్డి, సూదగాని ఉపేందర్, మెండే వెంకటేశ్, గునిగంటి రమేష్, గోపి తదితరులు ఉన్నారు.
Next Story