వనజీవి రామయ్య కుటుంబానికి పొంగులేటి పరామర్శ

by Sridhar Babu |
వనజీవి రామయ్య కుటుంబానికి పొంగులేటి పరామర్శ
X

దిశ, ఖమ్మం రూరల్​ : రూరల్​ మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన పద్మశ్రీ వనజీవి రామయ్య కుమారుడు సైదులు ఈ నెల 17న గుండెపోటుతో మరణించాడు. విషయం తెలుసుకున్న తెలంగాణ కాంగ్రెస్​ ప్రచార కమిటీ కో‌‌–కన్వీనర్​ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సైదులు ఇంటికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. వనజీవి రామయ్యను, వారి కుటుంబ సభ్యులను ఓదర్చారు.

ఆయన వెంట స్టేట్​ యూత్​ నాయకుడు రాంరెడ్డి చరణ్​రెడ్డి, నాయకులు మద్దినేని స్వర్ణకుమారి, డీసీసీబీ డైరెక్టర్​ తుళ్లూరి బ్రహ్మయ్య, మద్ది కిషోర్​రెడ్డి, ఆజ్మీర ఆశోక్​నాయక్​, గోనే భూజంగారెడ్డి, మద్ది వీరారెడ్డి, బత్తుల కుర్మారావు, ఎనుగు వెంకటరెడ్డి, సూదగాని ఉపేందర్​, మెండే వెంకటేశ్, గునిగంటి రమేష్​, గోపి తదితరులు ఉన్నారు.



Next Story