- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఏసీబీకి పట్టుబడిని పంచాయతీ కార్యదర్శి
by Dishanational1 |
X
దిశ, ఖమ్మం రూరల్: రూరల్మండలం ఏదులాపురం పంచాయతీ కార్యదర్శి ఎస్డీ పాషను ఏసీబీ అధికారులు ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఇంటి అనుమతి కోసం రూ. 6 వేలు లంచం తీసుకుంటుూ నేరుగా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. అయితే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఏసీబీ అధికారులు సమగ్ర వివరాలను సాయంత్రం తెలియజేస్తామని తెలిపారు.
Next Story