- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
by Sridhar Babu |

X
దిశ, ఇల్లందు : ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రిని 30 పడకల నుంచి 100 పడకల ఆసుపత్రిగా మారుస్తూ జీవో విడుదల చేయడంపై ఇల్లందు నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛ తీరిన సందర్భంగా టీఆర్ఎస్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పరుచూరి వెంకటేశ్వర్లు, మేకల శ్యామ్, పర్రె శీను, అబ్దుల్లా హరికృష్ణ, రాజశేఖర్ ,భవాని ,భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.
Next Story