కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

by Sridhar Babu |
కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
X

దిశ, ఇల్లందు : ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రిని 30 పడకల నుంచి 100 పడకల ఆసుపత్రిగా మారుస్తూ జీవో విడుదల చేయడంపై ఇల్లందు నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛ తీరిన సందర్భంగా టీఆర్ఎస్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పరుచూరి వెంకటేశ్వర్లు, మేకల శ్యామ్, పర్రె శీను, అబ్దుల్లా హరికృష్ణ, రాజశేఖర్ ,భవాని ,భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed