పలు కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే సండ్ర

by Sridhar Babu |
పలు కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే సండ్ర
X

దిశ, సత్తుపల్లి : సత్తుపల్లి మండలం పరిధిలోని నారాయణపురం గ్రామానికి చెందిన తాళ్లూరి నరసింహ ఇటీవల మరణించగా వారి చిత్రపటానికి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. గ్రామానికి చెందిన గొల్లమందల భారతి, గురజాల మాణిక్యంలు మరణించగా వారి చిత్రపటాలకు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు.

వారి కుటుంబ సభ్యులను పరామ ర్శించారు. వీరితోపాటు జెడ్పీటీసీ కూసంపూడి రామారావు, మండల నాయకులు శీలపురెడ్డి హరికృష్ణ రెడ్డి, మండల ఎంపీటీసీల సంఘం అధ్యక్షులు తుంబురు కృష్ణారెడ్డి, గంగారం సొసైటీ అధ్యక్షులు మందపాటి వెంకటరెడ్డి, వెంపటి చంద్రం, గ్రామ సర్పంచ్ దేశిరెడ్డి రంగారెడ్డి, ఉప సర్పంచ్ వేల్పుల కృష్ణ, గోపి సురేష్, బాలాజీ రెడ్డి, అత్మ చైర్మన్ వనమా వాసు, పాకాలపాటి శ్రీనివాసరావు, యలమంచి ఉమామహేశ్వరరావు, అవినాష్, తిప్పర్తి ఈశ్వర్, గజ్జెల్లి కృష్ణ తదితరులున్నారు.



Next Story

Most Viewed