- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
గోదావరి వరదలపై మంత్రి పువ్వాడ సమీక్ష
by Sridhar Babu |

X
దిశ బ్యూరో, ఖమ్మం : భద్రాచలం గోదావరి వరదలు, ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యలు, వరద ప్రాంతంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్నిశుక్రవారం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నిర్వహించారు. భద్రాచలం సబ్ కలెక్టర్ సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్య, రోడ్లు , భవనాలు, పంచాయతీరాజ్, విద్యుత్, మిషన్ భగీరథ, ఇరిగేషన్, పోలీస్ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, జిల్లా కలెక్టర్ ప్రియాంక అల,ఐజీ చంద్ర శేఖర్ రెడ్డి, ఎస్పీ వినీత్,స్పెషల్ ఆఫీసర్స్ అనుదీప్, పోట్రూ గౌతమ్, కృష్ణ ఆదిత్య, జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Next Story