మర్లపాడులో మట్టా దంపతుల పర్యటన

by Sridhar Babu |
మర్లపాడులో మట్టా దంపతుల పర్యటన
X

దిశ, వేంసూరు : మండలంలోని మర్లపాడు గ్రామంలో మట్టా దయానంద్, రాగమయి లు ఇంటింటి కీ వెళ్లి ప్రజలను కలుసుకొని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ను వివరించారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పోస్టర్స్ ను ప్రతి ఒక్కరికి అందించి, తెలంగాణ రాష్ట్రంలో , కేంద్రం లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చేలా ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వేంసూరు, సత్తుపల్లి మండలాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed