- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మర్లపాడులో మట్టా దంపతుల పర్యటన
by Sridhar Babu |

X
దిశ, వేంసూరు : మండలంలోని మర్లపాడు గ్రామంలో మట్టా దయానంద్, రాగమయి లు ఇంటింటి కీ వెళ్లి ప్రజలను కలుసుకొని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ను వివరించారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పోస్టర్స్ ను ప్రతి ఒక్కరికి అందించి, తెలంగాణ రాష్ట్రంలో , కేంద్రం లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చేలా ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వేంసూరు, సత్తుపల్లి మండలాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
Next Story