- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య
by Disha Web Desk 15 |
X
దిశ, ఎర్రుపాలెం: మండలంలోని పెగళ్లపాడు రైల్వే వంతెన సమీపంలో రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీస్ లు తెలిపిన వివరాల ప్రకారం మీనవోలు గ్రామానికి చెందిన కుడుముల వెంకటరెడ్డి(33) అనే వ్యక్తి మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో విజయవాడ వైపు వెళ్తున్న షిరిడి స్పెషల్ ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందుకు గల కారణాలు తెలియరాలేదు. మృతునికి భార్య, కుమారుడు,కుమార్తె ఉన్నారు. రైల్వే పోలీస్ లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం అన్నం ఫౌండేషన్ సిబ్బంది సహకారంతో మధిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Next Story