దిశ ఎఫెక్ట్.. వసూల్ రాణి కథనానికి స్పందించిన ఫారెస్ట్ అధికారులు

by S Gopi |
దిశ ఎఫెక్ట్.. వసూల్ రాణి కథనానికి స్పందించిన ఫారెస్ట్ అధికారులు
X

దిశ, ఇల్లందు: గత 20 రోజుల క్రితం ప్రచురించిన వసూల్ రాణి కథనానికి ఫారెస్ట్ అధికారులు స్పందించి మామ కన్ను సెక్షన్ ఏరియాలో 11 లక్షల రూపాయల టేకు చెట్ల మాయంపై టాస్క్ ఫోర్స్ అధికారులు, కాంచనపల్లి రేంజర్ బెల్లం దీపిక ఆధ్వర్యంలో టేకు చెట్ల మాయంపై మామ కన్ను సజ్జల బోడు, పెద్దతోగు, నర్సాపురం గ్రామాల్లో విస్తృతంగా తనిఖీలు చేసి మాయమైన రూ. 11 లక్షలు విలువచేసే టేకు చెట్లను స్వాధీనం చేసుకోవడంతోపాటు, కారణమైన వారిపై గ్రామాల్లో, సెక్షన్ కు సంబంధించిన అధికారుల పూర్తిస్థాయి విచారణను టాస్క్ ఫోర్స్ రేంజర్ ప్రసాదరావు, కాంచనపల్లి రేంజర్ దీపిక సమగ్ర దర్యాప్తు చేసి పై అధికారులకు రిపోర్ట్ ఇచ్చారు. మొత్తానికి వసూల్ రాణి డీఆర్ఓ జాహేదా బేగంకు గురువారం సస్పెన్షన్ లెటర్ ను రేంజర్ ఇవ్వడం జరిగింది.



Next Story