- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
కుంజా సీతమ్మ మృతదేహం లభ్యం
by Sridhar Babu |

X
దిశ,ములకలపల్లి : గత బుధవారం వరద నీటిలో గల్లంతైన కుంజా సీతమ్మ (48) మృతదేహం శుక్రవారం దొరికింది. వరద ఉధృతి ఎక్కువ గా ఉండటంతో మామిళ్లగూడెం ప్రాంతం లో పాములేరు వాగులో చెట్ల పొదల్లో చిక్కుకుపోయి ఉంది. సీతమ్మ కుటుంబాన్ని శుక్రవారం మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, జారే ఆదినారాయణ, సీపీఐ రాష్ట్ర నాయకులు నరాటి ప్రసాద్ పరామర్శించారు. మృత దేహం ఉన్న ప్రాంతానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. ప్రభుత్వం తక్షణమే రూ.10 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.
Next Story