- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
వరద ప్రాంతాన్ని పరిశీలించిన ఐజీ
by Sridhar Babu |

X
దిశ, బూర్గంపాడు : బూర్గంపాడు మండల కేంద్రంలో ప్రస్తుతం ఉన్న పోలీసు స్టేషన్ పక్కన నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని శనివారం ఉదయం ఐజీ చంద్రశేఖర్ రెడ్డి సందర్శించారు. గతేడాది వచ్చిన గోదావరి వరదలకు ఇది నీట మునిగింది. ఈనెల 27వ తేదీన ఈ స్టేషనును ప్రారంభించనున్నారని సమాచారం అనంతరం మండల కేంద్రంలోని ఆంధ్రా, తెలంగాణ సరిహద్దులో గల బ్రిడ్జి సమీపంలో వరద ప్రాంతాన్ని పరిశీలించారు. ఆయతో పాటు జిల్లా పోలీస్ అధికార యంత్రాంగం, స్థానిక ఎస్ఐలు ఉన్నారు.
Next Story