- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
కిషన్ రెడ్డిని కలిసిన హతిరాం నాయక్
by Sridhar Babu |

X
దిశ,టేకులపల్లి : బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని శుక్రవారం గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి. హతిరాం నాయక్ మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం రైతు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. టేకులపల్లి మండల అధ్యక్షులు బాలాజీ నాయక్, సురేష్ నాయక్, బానోత్ గణేష్ నాయక్, రాజు నాయక్, బాలకృష్ణ, రమేష్, బాల పాల్గొన్నారు.
Next Story