- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
తాత నిఖిల్ దశ దినకర్మకు హాజరైన ప్రముఖులు
దిశ,తిరుమలాయపాలెం : ఆదివారం జరిగిన తాతా నిఖిల్ దశదినకర్మకు ప్రముఖులు హాజరై నివాళులర్పించారు. ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ సోదరుడి కుమారుడు నిఖిల్ చౌదరి ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై మరణించాడు. కాగా ఆదివారం పిండిప్రోలు గ్రామంలో జరిగిన తాత నిఖిల్ చౌదరి దశ దినకర్మకు హాజరైన ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య (సత్తుపల్లి), రాములు నాయక్ (వైరా), హరిప్రియ (ఇల్లందు), కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి (మునుగోడు), గాంధీ (శేరిలింగంపల్లి హైదరాబాద్ టౌన్), రాష్ట్ర విత్తన అభివృద్ధి చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే చంద్రవతి, ఖమ్మం డీసీసీబీ డైరెక్టర్, టి.పాలెం పీఏసీఎస్ చైర్మన్ చావా వేణుగోపాల్ కృష్ణ, మండల రైతు బంధు సమితి అధ్యక్షుడు, కిమ్స్ ఆస్పటల్ డైరెక్టర్ చావా శివరామకృష్ణ, మండల ఎంపీపీ బోడ మంగిలాల్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బి.వీరన్న, మంచా నాయక్, ఆర్మీ రవి, సీపీఐ, సీపీఎం రాష్ట్ర నాయకులు పోతినేని సుదర్శన్, భాగం హేమంతరావు, మండల నాయకులు, ప్రజాప్రతినిధులు హాజరై కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నిఖిల్ చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు.