- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
వేంసూర్ వరకు జోడో పాద యాత్ర

దిశ, సత్తుపల్లి-వేంసూర్: పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు సంబాని చంద్రశేఖర్ ఆదేశాల మేరకు రాహుల్ గాంధీ జోడో పాదయాత్రకు మద్దతుగా సత్తుపల్లి, పెనుబల్లి, వేంసూర్ మండలాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సత్తుపల్లి పట్టణం నుంచి వేంసూరు వరకు సుమారు 11 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్రలో జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు పుచ్చకాయల సోమిరెడ్డి, వేంసూరు మండల కాంగ్రెస్ అధ్యక్షులు కాసర చంద్రశేఖర్ రెడ్డి, సత్తుపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు వేణు, పెనుబల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు రాజబాబు, సత్తుపల్లి టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సాల్మన్ రాజు, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు బొద్దు బొందయ్య, వేంసూర్ మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు కోటమట్టి సురేష్, జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి కట్ట అశోక్, జిల్లా కిసాన్ సెల్ కార్యదర్శి పుల్లారావు, నియోజకవర్గ యూత్ కార్యదర్శి మధు, యూత్ కన్వీనర్ వేణు, వేంసూరు మండల బీసీ సెల్ కన్వీనర్ సత్యనారాయణ, మండల కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు శ్రీనివాసరావు, మండల ఉపాధ్యక్షుడు మొత్తం బాబు వేంసూర్ గ్రామ శాఖ అధ్యక్షులు లాజర్, అర్సలపాడు సర్పంచ్ ప్రేమలత బుచ్చాలు, సత్తుపల్లి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాజేష్, సత్తుపల్లి నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షుడు అలావత్ వెంకటేశ్వరరావు, అలాగే పెనుబల్లి మండల ఉపాధ్యక్షులు వడ్లమూడి కృష్ణ, పెనుబల్లి మండల బీసీ నాయకులు పొట్లపల్లి వెంకటేశ్వరరావు, సర్పంచ్ ప్రభాకర్, రామ్మోహన్ రెడ్డి జిల్లా నాయకురాలు కృష్ణకుమారి, మండల ఎస్సీ సెల్ నాయకులు ఎర్ర సత్యం, చెన్నారావు, రాజాతోపాటు ముఖ్య కార్యకర్తలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.