- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
పేద ప్రజల పార్టీ కాంగ్రెస్
by Sridhar Babu |

X
దిశ,తల్లాడ : బిల్లుపాడు గ్రామంలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ ఆధ్వర్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఆదివారం విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రారంభించే పథకాలను వివరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి పరిపాలన ముగుస్తుందని, త్వరలోనే పేద ప్రజల పార్టీ కాంగ్రెస్ గెలుస్తుందని తెలిపారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామంలో ప్రతి ఇంటికి తిరిగి హెల్త్ కార్డును అందించారు. కార్యక్రమంలో వడ్డే రామారావు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్టీ విభాగం కార్యదర్శి ముఖ్యా శివకుమార్ నాయక్, దొడ్డ శ్రీనివాసరావు, అప్పారావు, రాములు, మట్టా చెన్నారావు, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Next Story