- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
బీఆర్ఎస్ బహిరంగ సభను విజయవంతం చేయాలి : ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి

X
దిశ, కూసుమంచి : ఖమ్మం జిల్లా కేంద్రంలో జనవరి 18న జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభను విజయవంతం చేయాలని పాలేరు శాసన సభ్యులు కందాళ ఉపేందర్ రెడ్డి బుధవారం పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఈ బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముఖ్యఅతిథిగా పాల్గొంటారని తెలిపారు. కావున పాలేరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు.
Next Story