బీఆర్ఎస్ బహిరంగ సభను విజయవంతం చేయాలి : ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి

by Sridhar Babu |   ( Updated:2023-01-11 10:26:44.0  )
బీఆర్ఎస్ బహిరంగ సభను విజయవంతం చేయాలి : ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి
X

దిశ, కూసుమంచి : ఖమ్మం జిల్లా కేంద్రంలో జనవరి 18న జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభను విజయవంతం చేయాలని పాలేరు శాసన సభ్యులు కందాళ ఉపేందర్ రెడ్డి బుధవారం పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఈ బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముఖ్యఅతిథిగా పాల్గొంటారని తెలిపారు. కావున పాలేరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి పెద్ద ఎత్తున తరలిరావాల​ని కోరారు.



Next Story

Most Viewed