- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
పంచాయతీ కార్మికుల సమ్మెకు బీజేపీ సంఘీభావం
by Sridhar Babu |

X
దిశ, చింతకాని : గ్రామపంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచాలని, చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలని, మల్టీ పర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఆలస్యం వీరప్రసాద్, ప్రధాన కార్యదర్శి కొండా వెంకన్న, ఉపాధ్యక్షులు బుర్ర శీను , యువమోర్చా అధ్యక్షులు కొండా గోపి,బక్క సత్యమూర్తి నాగ చారి, పంది కృష్ణయ్య,గోదా మంగయ్య,వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
Next Story