పంచాయతీ కార్మికుల సమ్మెకు బీజేపీ సంఘీభావం

by Sridhar Babu |
పంచాయతీ కార్మికుల సమ్మెకు బీజేపీ సంఘీభావం
X

దిశ, చింతకాని : గ్రామపంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచాలని, చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలని, మల్టీ పర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఆలస్యం వీరప్రసాద్, ప్రధాన కార్యదర్శి కొండా వెంకన్న, ఉపాధ్యక్షులు బుర్ర శీను , యువమోర్చా అధ్యక్షులు కొండా గోపి,బక్క సత్యమూర్తి నాగ చారి, పంది కృష్ణయ్య,గోదా మంగయ్య,వెంకట్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed