- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
విద్యార్థినీలకు అవగాహన సదస్సు

X
దిశ ప్రతినిధి, కొత్తగూడెం: జిల్లా ఎస్పీ వినిత్ జి సూచనల మేరకు షీ టీమ్స్ స్థానిక భద్రాచలం కేజీబీవీ స్కూల్ విద్యార్థినీలకు ప్రవర్తన, సైబర్ నేరాలు మొదలగు అంశాలపై అవగాహన సదస్సును నిర్వహించారు. విద్యార్థులు మంచి ప్రవర్తనను కలిగి ఉండాలని, క్రమశిక్షణతో మంచి అలవాట్లు నేర్చుకోవాలని, అదేవిధంగా బాలికలు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని, అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలని, అందరూ సైబర్ నేరాల గురించి అవగాహన పెంపొందించుకోవాలని తెలియజేశారు. ఆడపిల్లలకి ఏదైనా సమస్య కానీ, (ర్యాగింగ్) వంటి ఇబ్బందులు వస్తే షీ టీమ్ నెంబర్ 7901145721 కి కాల్ చేసి తమ సమస్యని తెలియజేయాలన్నారు.
Next Story