- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మృతుని కుటుంబానికి చేయూత
by Sridhar Babu |

X
దిశ, కారేపల్లి : కారేపల్లి మండలం లింగంబంజరలో ఇటీవల మృతి చెందిన మేడేపల్లి అప్పయ్య కుటుంబానికి జ్యోతిర్మయి స్వచ్ఛంద సంస్థ ఆర్థిక చేయూత నిచ్చింది. ఆదివారం లింగంబంజరలోని అప్పయ్య కుటుంబాన్ని పరామర్శించిన జ్యోతిర్మయి సంస్థ ప్రతినిధులు సర్పంచ్ హలావత్ ఇందిరా జ్యోతి చేతుల మీదిగా ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ జ్యోతిర్మయి, గ్రామపెద్దలు డాక్టర్ సురబి నర్సింహారావు, ఎస్కె.సైదులు, మొగిలిచర్ల రాంబాబు, షైరు, శ్రీను, కరెంట్ సైదులు, నర్సింహాచారి, మేస్త్రీ సైదులు, మీరాంబీ, పురం ఉపేందర్, చిరంజీవి, మంగమ్మ, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
Next Story