- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించిన ఏడీఏ
by Sridhar Babu |

X
దిశ, కూసుమంచి : మండలంలోని నరసింహులగూడెం, మల్లాయిగూడెం, హట్యాతండా గ్రామాలలో ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న వరి పంట పొలాలను, ఇసుక మేటవేసిన పొలాలను కూసుమంచి డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు విజయచంద్ర పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడుతూ.. పొలాల్లో అధికంగా నిల్వ ఉన్న నీటిని తీసివేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రామడుగు వాణి, నర్సింహులగూడెం సర్పంచ్ జక్కుల వెంకటేశ్వర్లు, మల్లాయిగూడెం సర్పంచ్ రవి, ఏఈవోలు ప్రియాంక, సౌమ్య, సాయిరాం మరియు రైతులు పాల్గొన్నారు.
Next Story