- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
తండ్రి మందలించాడని యువకుడు ఆత్మహత్య
by Sridhar Babu |

X
దిశ,తిరుమలాయపాలెం : తండ్రి మందలించాడని ఓ యువకుడు గడ్డి మందు తాగి చికిత్స పొందుతూ శనివారం మరణించాడు. అందుకు సంబం ధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని హైదర్ సాయిపేట గ్రామానికి చెందిన గుగులోత్ విష్ణు అనే యువకుడు శ్రీ చేతన్య కళాశాలలో ఇంటర్ ప్రథమ సవంత్సరం చదువుతున్నాడు.
విష్ణు కళాశాలకు వెళ్లడం లేదని తండ్రి కృష్ణ మందలించాడు. దీంతో మనస్తాపానికి గురై విష్ణు, గత సోమవారం ఇంట్లో గడ్డి మందు తాగి చికిత్స పొందుతూ శనివారం మరణించాడు. ఈ మేరకు ఆదివారం మృతుడు తండ్రి కృష్ణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story