- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Home > జిల్లా వార్తలు > ఖమ్మం > వాట్సప్లో చక్కెర్లు కొట్టిన పురుగు అక్కడ ప్రత్యక్షం.. భయంతో ఆసుపత్రికి రైతు!
వాట్సప్లో చక్కెర్లు కొట్టిన పురుగు అక్కడ ప్రత్యక్షం.. భయంతో ఆసుపత్రికి రైతు!
by Satheesh |

X
దిశ, ఖమ్మం రూరల్: రూరల్ మండలం గోళ్ళపాడు గ్రామానికి చెందిన కొండం ప్రభాకర్ అనే రైతు పశువుల కోసం గడ్డి తీసుకు వచ్చేందుకు పొలం వద్దకు వెళ్లాడు. గడ్డి కోస్తున్న క్రమంలో ఓ వింత పురుగు అతడికి కుట్టింది. వెంటనే గమనించిన ప్రభాకర్విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ హస్పిటల్కు తరలించారు. చికిత్స చేసిన వైద్యులు ఎలాంటి ప్రాణపాయం లేదని చెప్పారు. అయితే, ఇటీవల వాట్సప్లో ఓ వింత పురుగు కరవడం వలన మనుషులు వెంటనే చనిపోతున్నారనే వార్త జోరుగా చక్కెర్లు కొట్టింది. ప్రభాకర్ను కరిచిన పురుగు కూడ దాని వలే ఉండటంతో అతడుభయపడి హస్పిటల్కు వెళ్లాడు. అయితే ప్రభాకర్కు ఎటువంటి ప్రమాదం లేదని, భయపడాల్సిన అవసరంలేదని వైద్యలు తెలిపారు. ఈ విషయం బయటికి తెలియడంతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
Next Story