తిరుమలాయపాలెం మండలంలో రూ.5 కోట్ల 92 లక్షలతో రోడ్డుపనులు

by Sumithra |
తిరుమలాయపాలెం మండలంలో రూ.5 కోట్ల 92 లక్షలతో రోడ్డుపనులు
X

దిశ, తిరుమలాయపాలెం : రాష్ట్ర ప్రభుత్వం త్వరలో తిరుమలాయపాలెం మండలంలో సుమారు రూ.5కోట్ల 92లక్షల రూపాయలతో రోడ్డు మార్గాలు నిర్మించనున్నారు.

బీరోలు టూ మేడిదపల్లి, బందంపల్లి టూ హస్నాబాద్ గ్రామాల మధ్య ప్రజల సౌకర్యార్థం నూతనంగా బీటీ రోడ్డు నిర్మించాలని పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి సిఫార్స్ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అందుకు సంబంధించిన పత్రాలను సోమవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం విడుదల చేసింది.



Next Story

Most Viewed