- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోండి.. డీఈఓకు వినతి
by Disha Web Desk 13 |
X
దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల డీఈఓ రాధాకిషన్కు వినతిపత్రం అందజేశారు. ఏబీవీపీ జిల్లా కన్వీనర్ నాగరాజు మాట్లాడుతూ.. ఎల్లారెడ్డిపేట మండలం విజ్ఞాన్ స్కూల్ బస్సు ప్రమాద ఘటనపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే జిల్లాలో ఫిట్నెస్ లేని బస్సులో పరిమితికి మించి విద్యార్థులను యాదేచ్చగా నడుపుతున్నా.. రవాణా శాఖ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. నిద్ర మత్తులో ఉన్న అధికారులు.. వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఎలాంటి చర్యలు తీసుకోకపోతే డీటీఓ కార్యలయ ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారావేణి రంజిత్, జిల్లా కన్వీనర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Next Story