- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ప్రైవేట్ ఉపాధ్యాయురాలి మృతి
by Dishafeatures2 |
X
దిశ, మంథని: స్థానిక ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయురాలు ఆకస్మికంగా మరణించిన సంఘటన మంథనిలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మున్సిపల్ పరిధి పవర్ హౌస్ కాలనీకి చెందిన పెంటరి మానస (22) అనే యువతి కృష్ణవేణి పాఠశాలలో పని చేస్తుంది. శనివారం పాఠశాలలో బతుకమ్మ సంబరాల్లో పాల్గొని సాయంత్రం ఇంటికి వచ్చిన మానస లోబీపీతో ఇంట్లో కిందపడిపోయింది. అనంతరం కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. కానీ ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కుటుంబ సభ్యులను మున్సిపల్ ఛైర్పర్సన్ పుట్ట శైలజ పరామర్శించారు. అప్పటి వరకు తమతో ఆడి పాడిన టీచర్ అకస్మాత్తుగా మృతి చెందిన సంఘటన స్థానికంగా విషాదం నింపింది.
Next Story