- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- కార్టూన్
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- Bigg Boss Telugu 7
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
- ICC World Cup 2023
వీర జవానులకు కొవ్వొత్తుల నివాళి
by Disha Web Desk 8 |

X
దిశ,మంథని : జమ్మూ కాశ్మీర్ లో గత రెండు రోజుల క్రితం జరిగిన ఎన్ కౌంటర్ లో లష్కర్ తోయిబా ఉగ్రవాదుల చేతిలో వీర మరణం పొందిన ఐదుగురు భారత ఆర్మీ జవాన్లకు మంథనిలో బీజేపీ ఆధ్వర్యంలో సంతాపం తెలిపారు. కొవ్వొత్తులతో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బూడిద తిరుపతి, సంతోష్,బోయిని నారాయణ, పార్వతి విష్ణు తదితరులు పాల్గొన్నారు.
Next Story