- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బహుజనూలు రాజ్యాధికారం సాధించాలి: ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్
దిశ,కొడిమ్యాల: బహుజనులు రాజ్యాధికారన్నీ సాధించాలని బీఎస్పీ రాష్ట్ర కన్వీనర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. బుధవారం రోజున కొడిమ్యాల మండలంలోని నాచుపెల్లి గ్రామంలో ప్రవాస భారతీయుడు చిర్ర తిరుపతి స్వంత ఖర్చులతో నిర్మించిన అంబేద్కర్ విజ్ఞాన కేంద్రన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బహుజన రాజ్యం రావాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ కల్పించిన అవకాశాలు మరిచిపోకుండా మన విజ్ఞానాన్ని పంచాలని అన్నారు. రాజకీయలు చేయవద్దని మనల్ని ఎవరు శాసించాలేరని పేర్కొన్నారు.
యువత చిరు కానుకలకు మద్యానికి బానిసలు కాకుండా ఓటు హక్కును వినియోగించుకుని మంచి పరిపాలన అందించే పాలకుల్ని ఎంచుకోవాలి అని సూచించారు. కుటిల రాజకీయలకు బలికావద్దని అన్నారు. ఎంతో కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించిన తరువాత అలాంటి మూలలను మార్చిపోకుండా విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేయడంపై తిరుపతిని అభినందించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు చిర్ర శంకర్, డేవిడ్,అంజయ్య, స్వేరోస్ రాష్ట్ర నాయకులు కొంకటి శేఖర్,అక్కిన పెల్లి శిరీష,సాజన్ తదితరులు పాల్గొన్నారు.