- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
పాడి కౌశిక్ రెడ్డి టైగరేనా? అని అడిగిన కేసీఆర్! వారివి షాకింగ్ కామెంట్స్
![పాడి కౌశిక్ రెడ్డి టైగరేనా? అని అడిగిన కేసీఆర్! వారివి షాకింగ్ కామెంట్స్ పాడి కౌశిక్ రెడ్డి టైగరేనా? అని అడిగిన కేసీఆర్! వారివి షాకింగ్ కామెంట్స్](https://www.dishadaily.com/h-upload/2024/03/12/316478-kcrrrrrr.webp)
దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీ లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తుంది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. మంగళవారం కరీంనగర్ జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అయితే ఈ సభలో గులాబీ బాస్ కేసీఆర్ హుజురాబాద్ ‘టైగర్’ అని పాడి కౌశిక్ రెడ్డిని పిలిచారు. దీంతో సభలో ఉన్నవారంతా గట్టిగా అరిచారు. కౌశిక్ రెడ్డి ఫాలోయింగ్ చూసి గులాబీ బాస్ ఫిదా అయ్యారు. ఈ క్రమంలో కౌశిక్ రెడ్డి టైగరేనా? అని సభలో ప్రజలను అడిగారు.
దీంతో ప్రజలు టైగర్ అని సమాధానం చెబుతారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట పోస్ట్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. పాడి కౌశిక్ రెడ్డి టైగర్ ఏంటీ? ఓట్లు వేయకపోతే చచ్చిపోతాను అని బ్లాక్ మెయిల్ చేశారని ఓ నెటిజన్ విమర్శించారు. టైగర్స్ అంటే ఓట్లు అడుక్కోవు కదా అని నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.