సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయొద్దు.. పోలీసుల హెచ్చరిక

by Aamani |   ( Updated:2025-05-09 08:42:03.0  )
సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయొద్దు.. పోలీసుల హెచ్చరిక
X

దిశ, సిటీ క్రైమ్ : సోషల్ మీడియాలో సున్నిత అంశాల మీద తప్పుడు ప్రచారం చేస్తే చట్ట పరంగా కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియాలో కనిపించే ప్రతిదీ నిజం కాదని వాటిని అధికారికంగా నిర్ధారించుకోవాలని పోలీసులు కోరుతున్నారు. అసత్య పోస్టు లను ప్రచారం చేయొద్దని పోలీసులు సూచిస్తున్నారు. తప్పుదోవ పట్టించే విధంగా ప్రచారాలను మానుకోవాలని పోలీసులు కోరుతున్నారు. ఫాక్ట్ చెక్ అంటూ ఎక్స్ వేదిక లో పోలీసులు ఓ వీడియోను శుక్రవారం పోస్ట్ చేశారు.



Next Story

Most Viewed