- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయొద్దు.. పోలీసుల హెచ్చరిక

X
దిశ, సిటీ క్రైమ్ : సోషల్ మీడియాలో సున్నిత అంశాల మీద తప్పుడు ప్రచారం చేస్తే చట్ట పరంగా కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియాలో కనిపించే ప్రతిదీ నిజం కాదని వాటిని అధికారికంగా నిర్ధారించుకోవాలని పోలీసులు కోరుతున్నారు. అసత్య పోస్టు లను ప్రచారం చేయొద్దని పోలీసులు సూచిస్తున్నారు. తప్పుదోవ పట్టించే విధంగా ప్రచారాలను మానుకోవాలని పోలీసులు కోరుతున్నారు. ఫాక్ట్ చెక్ అంటూ ఎక్స్ వేదిక లో పోలీసులు ఓ వీడియోను శుక్రవారం పోస్ట్ చేశారు.
సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవు. సున్నితమైన అంశాలను పోస్ట్ చేసేటప్పుడు తొలుత వాటిని నిర్ధారించుకోండి. తప్పుదోవ పట్టించే సమాచారాన్ని వ్యాప్తి చేసి ఇబ్బందులపాలు అవ్వొద్దు.#telanganapolice #FactCheck pic.twitter.com/B9kbs279ZE
— Telangana Police (@TelanganaCOPs) May 9, 2025
Next Story