- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
చేవెళ్ల పార్లమెంట్ లో కేవీఆర్ గెలుపు ఖాయం
దిశ, చైతన్య పురి : చేవెళ్ల పార్లమెంట్ లో కేవీఆర్ గెలుపు ఖాయం అని ఆయన సతీమణి సంగీతారెడ్డి అన్నారు. ఆర్కేపురం డివిజన్ లో బీజేపీ శ్రేణులు బుధవారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. డివిజన్ కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి భారీ మేజార్టీ ఇవ్వాలని ఆయన సతీమణి సంగీతారెడ్డి ఇంటి ఇంటికి వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు.
ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జి అందెల శ్రీరాములు యాదవ్ మాట్లాడుతూ చేవెళ్ల పార్లమెంట్ లో కేవీఆర్ గెలుపు ఖాయమైందన్నారు. బీజేపీకి కంచుకోటగా ఉన్న ఆర్కేపురం డివిజన్ ప్రజలు మరోసారి ఆశీర్వదించాలని గడప గడపకు ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో ధీరజ్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, పిట్ట ఉపేందర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు ముంతా రాములు, సుదర్శన్ రెడ్డి, వెంకట్ రెడ్డి, కొట్టం వెంకటేష్ మహిళా మోర్చా నాయకురాళ్లు కరుణ, శిల్పారెడ్డి, సుమ, షకీరా పాల్గొన్నారు.