నిర్మల్ జిల్లాలో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థినులకు అస్వస్థత

by Rajesh |
నిర్మల్ జిల్లాలో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థినులకు అస్వస్థత
X

దిశ, వెబ్‌డెస్క్: నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో 20 విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో 15 మంది విద్యార్థినులను మండల కేంద్రంలోని గవర్నమెంట్ హాస్పిటల్‌కు, మరో ఐదుగురు విద్యార్థినులను నిర్మల్ జిల్లా కేంద్ర హాస్పిటల్‌కు తరలించారు. విద్యార్థినులకు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ఫుడ్ పాయిజన్‌కు గల కారణాలు తెలియాల్సి ఉంది.



Next Story

Most Viewed