- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
నిర్మల్ జిల్లాలో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థినులకు అస్వస్థత
by Rajesh |
![నిర్మల్ జిల్లాలో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థినులకు అస్వస్థత నిర్మల్ జిల్లాలో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థినులకు అస్వస్థత](https://www.dishadaily.com/h-upload/2024/04/03/323770-food.webp)
X
దిశ, వెబ్డెస్క్: నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో 20 విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో 15 మంది విద్యార్థినులను మండల కేంద్రంలోని గవర్నమెంట్ హాస్పిటల్కు, మరో ఐదుగురు విద్యార్థినులను నిర్మల్ జిల్లా కేంద్ర హాస్పిటల్కు తరలించారు. విద్యార్థినులకు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ఫుడ్ పాయిజన్కు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Next Story