సీఎం కేసీఆర్‌పై ఈటల సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 4 |
సీఎం కేసీఆర్‌పై ఈటల సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: సీఎం కేసీఆర్ హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో రైతులకు ఎక్కడైనా 24 గంటల కరెంట్ వస్తుందా అన్నారు. వస్తుందని బీఆర్ ఎస్ నేతలు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానన్నారు. రైతుబంధుపై సీలింగ్ ఉండాలన్నారు. సీఎం కేసీఆర్ ఒక్కరే రూ.30లక్షల రైతుబంధు తీసుకుంటున్నారన్నారు. బెంజి కార్లలో తిరిగే వాళ్లకు రైతుబంధు ఎందుకు అని మండిపడ్డారు. 52 శాతం మంది ఉన్న బీసీలకు ఎన్ని మంత్రి పదవులు ఇచ్చారని ప్రశ్నించారు. 2014లో సీఎం కేసీఆర్ ఆస్తులెన్నీ ఇప్పుడెన్నీ అని ఈటల ప్రశ్నించారు.


Next Story

Most Viewed