- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
'వామపక్షాలు లేకపోతే టీఆర్ఎస్కు డిపాజిట్ కూడా రాదు'

X
దిశ, వెబ్డెస్క్: మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచల వ్యాఖ్యలు చేశారు. మునుగోడులో తాము నైతికంగా విజయం సాధించామని అభిప్రాయపడ్డారు. వామపక్షాలతో కలిసి పోటీ చేసినా టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎలా ఉందో అర్థమైందంటూ కామెంట్ చేశారు. టీఆర్ఎస్కు ఓటమి భయం పట్టుకుంది. రేపు సాధరణ ఎన్నికల్లో పార్టీ పరిస్థి ఏంటో అన్నారు. నైతికంగా కేసీఆర్ ఓడి పోయారంటూ, వామపక్షాలు లేకపోతే కనీసం డిపాజిట్ కూడా దక్కకపోవు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read more:
Next Story