- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ముగిసిన ఎమ్మెల్యే కిషన్ రెడ్డి ఈడీ విచారణ.. 10 గంటల పాటు ప్రశ్నల వర్షం
by Disha Web Desk 19 |
X
దిశ, వెబ్డెస్క్: ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి రెండవ రోజు ఈడీ విచారణ ముగిసింది. మొదటి రోజు 9 గంటలకు పైగా ప్రశ్నించిన ఈడీ.. రెండవ రోజు ఏకంగా 10 గంటల పాటు ఎమ్మెల్యేపై ప్రశ్నలు వర్షం కురిపించింది. విదేశాల్లో పెట్టుబడులు, ఫెమా నిబంధనల ఉల్లఘంనలపై విచారించింది. ఎమ్మెల్యే మంచి కిషన్ రెడ్డి ఆర్థిక లావాదేవీలపై ఈడీ ఆరా తీస్తోంది. విచారణలో భాగంగా విదేశీ టూర్లపై కిషన్ రెడ్డి ఈడీకి స్టేట్మెంట్ ఇచ్చారు.
Next Story