డీఎస్పీ కుమారుడు సివిల్స్ ఎంపిక.. వేణుగోపాల్ కు డీజీపీ అభినందనలు

by Ramesh Goud |
డీఎస్పీ కుమారుడు సివిల్స్ ఎంపిక.. వేణుగోపాల్ కు డీజీపీ అభినందనలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: డీఎస్పీ వేణుగోపాల్ కుమారుడు సివిల్స్ కు ఎంపిక కావడం పట్ల డీజీపీ డా. జితేందర్ అభినందనలు తెలిపారు. డీజీపి కార్యాలయంలో డీఎస్పీ వేణుగోపాల్ తో మాట్లాడారు. వృత్తి పట్ల అంకిత భావంతో ఉంటు కుమారుడిని సివిల్స్ కు ఎంపిక అయ్యేలా కష్టపడ్డందుకు శుభాకంక్షలు తెలిపారు. సివిల్స్ ఎంపికైనా వేణుగోపాల్ కుమారుడు అన్ను కౌశిక్ నరసింహ సివిల్స్ శిక్షణ పూర్తిచేసుకుని ప్రజలకు నిస్వార్ధమైన సేవలందించాలని ఆకాంక్షించారు. అన్ను కౌశిక్ నరసింహ ఆల్ ఇండియాలో 225 ర్యాంక్ సాధించినట్లు డీఎస్పీ వేణుగోపాల్ ఈ సందర్భంగా తెలిపారు. ఐఐటీ రూర్కీలో బిటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసినట్లు తెలిపారు.



Next Story

Most Viewed