- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కొడంగల్లో ఓటు వేసిన సీఎం రేవంత్ రెడ్డి
by Satheesh |
X
దిశ, వెబ్డెస్క్: పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సొంత ఇలాకా కొడంగల్లోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో కుటుంబ సభ్యులతో కలిసి సీఎం ఓటు వేశారు. ఓటు వేసిన అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రతీ ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మంత్రి సీతక్క ములుగు జిల్లాలోని జగ్గన్నపేటలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధిర కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. ఖమ్మం జిల్లాలోని గొల్లగూడెంలో మంత్రి తుమ్మల ఓటు వేశారు. కల్లూరు మండలం నారాయణపురంలో ఓటు వేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. కాగా, తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. ఇవాళ ఉదయం 7 గంటలకు మొదలైన ఓటింగ్ సాయంత్రం 6 గంటలకు ముగియనుంది.
Next Story