- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం కేసీఆర్ సతీమణి
by Dishafeatures2 |
X
దిశ, వెబ్డెస్క్: తెలంగాణ సీఎం కేసీఆర్ సతీమణి శోభ మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం రాత్రి తిరుమలకు చేరుకున్న ఆమె.. ఇవాళ ఉదయం అర్చన సేవలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. శోభకు ఆశీర్వచనాలు అందించిన అర్చకులు.. స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందించారు. శోభ వెంట కొంతమంది కుటుంబసభ్యులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు కూడా పాల్గొన్నారు.
Next Story