- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
CM jagan: ఢిల్లీకి చేరుకున్న సీఎం జగన్
by Disha Web Desk 4 |
X
దిశ, వెబ్డెస్క్: ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీకి చేరుకున్నారు. సాయంత్రం 4.45 కు ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రత్యేక హోదా అంశాలపై మోదీతో చర్చించనున్నారు. అనంతరం రాత్రి 9 గంటలకు అమిత్ షాతో భేటీ కానున్నారు. రేపు ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు గజేంద్రసింగ్ షెకావత్ ను కలవనున్నారు. రెండ్రోజుల పాటు ఢిల్లీలోనే జగన్ ఉండే అవకాశముంది.
Next Story