- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కాంగ్రెస్ పార్టీ బతుకే ఇంత! బీఆర్ఎస్ పార్టీ ఆసక్తికర ట్వీట్
by Ramesh N |
X
దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ బతుకే ఇంత.. రోజుకో మాట, పూటకో అబద్ధం.. అంటూ బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు చేసింది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ ట్విట్టర్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేసింది. ‘అసెంబ్లీ ఎన్నికల ముందు.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధాన్యానికి రూ. 500 బోనస్ ఇస్తాం. అధికారంలోకి వచ్చాక.. ఇప్పుడేమో అధికారంలోకి వచ్చినం, ఈ యాసంగిలో బోనస్ ఇవ్వలేం. పార్లమెంట్ ఎన్నికల ముందు.. వానకాలం నుంచి ధాన్యానికి బోనస్ ఇస్తాం. పార్లమెంట్ ఎన్నికల అయ్యాక.. ఇప్పుడేమో కేవలం సన్న వడ్లకే బోనస్ ఇస్తాం’ అని కాంగ్రెస్ పార్టీ బోనస్ పై తీవ్ర విమర్శలు చేసింది.
రైతులకిచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా తెలంగాణ రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తున్నదని ట్వీట్ చేసింది.
Next Story