దూసుకొచ్చిన రాజగోపాల్ రెడ్డి.. రెండో రౌండ్‌లో ఆధిక్యం

by GSrikanth |   ( Updated:2022-11-06 04:01:46.0  )
దూసుకొచ్చిన రాజగోపాల్ రెడ్డి.. రెండో రౌండ్‌లో ఆధిక్యం
X

దిశ, వెబ్‌డెస్క్: రెండో రౌండ్ కౌంటింగ్‌ పూర్తయింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో పాటు తొలి రౌండ్‌లోనూ అధికార టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ఆధిక్యత కనబర్చారు. దీంతో రెండో రౌండ్ కౌంటింగ్ కూడా పూర్తియింది. అనూహ్యంగా రెండో రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ఆధిక్యంలోకి వచ్చారు. 789 పైగా ఓట్ల ఆధిక్యంలో రాజగోపాల్ రెడ్డి కొనసాగుతున్నారు.



Next Story

Most Viewed