- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
దూసుకొచ్చిన రాజగోపాల్ రెడ్డి.. రెండో రౌండ్లో ఆధిక్యం

X
దిశ, వెబ్డెస్క్: రెండో రౌండ్ కౌంటింగ్ పూర్తయింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో పాటు తొలి రౌండ్లోనూ అధికార టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ఆధిక్యత కనబర్చారు. దీంతో రెండో రౌండ్ కౌంటింగ్ కూడా పూర్తియింది. అనూహ్యంగా రెండో రౌండ్లో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ఆధిక్యంలోకి వచ్చారు. 789 పైగా ఓట్ల ఆధిక్యంలో రాజగోపాల్ రెడ్డి కొనసాగుతున్నారు.
Next Story