- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఉర్ధూ భాషను నిషేధిస్తాం: బండి సంజయ్
by Dishanational1 |
X
దిశ, వెబ్ డెస్క్: కరీంనగర్ లో నిర్వహించిన హిందూ ఏక్తాయాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'నన్ను 3 సార్లు కరీంనగర్ లో చంపాలని చూశారు. ఓవైసీకి సవాల్ విసురుతున్నా.. తెలంగాణలో మసీదులు తవ్వి చూద్దాం.. శవం వస్తే మీది.. శివం వస్తే మాది. లవ్ జిహాదీ, మత మార్పిడులను చూస్తూ ఊరుకోం. కశ్మీర్ ఫైల్స్ లా తెలుగు రాష్ట్రాల్లో రజాకార్ ఫైల్స్ చూపిస్తాం. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఉర్ధూ భాషను నిషేధిస్తాం. మదర్సాలను ఉగ్రవాద శిక్షణా కేంద్రాలుగా మార్చారు.. తెలంగాణలో మదర్సాలను శాశ్వతంగా తొలగిస్తాం' అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
Next Story