- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
పీఎం మోడీ, సీఎం కేసీఆర్.. దొందూ దొందే: ఆకునూరి మురళి
by Satheesh |
X
దిశ, డైనమిక్ బ్యూరో: పాత పార్లమెంట్ భవనం మంచిగానే ఉందని.. అయినప్పటికీ కొత్త పార్లమెంట్ భవనం ప్రధాని మోడీ కట్టించారని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. మరోవైపు పాత సచివాలయం మంచిగా ఉండగానే కూలగొట్టి కొత్త సచివాలయం ముఖ్యమంత్రి కేసీఆర్ కట్టారని తెలిపారు. ఇద్దరికీ ఒక్క మంచి ప్రభుత్వ బడి కట్టడానికి మనసు ఒప్పలేదని, కానీ పార్లమెంట్, సచివాలయం లాంటి అవసరం లేని వాటి మీద దండగ ఖర్చు పెట్టారని, ఇద్దరూ దొందూ దొందే అని విమర్శించారు.
Next Story