- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Home > జిల్లా వార్తలు > ఆదిలాబాద్ > బాసర ప్రభుత్వ పాఠశాలలో చదువు చెప్పే గురువులు లేరని విద్యార్థుల ఆందోళన..
బాసర ప్రభుత్వ పాఠశాలలో చదువు చెప్పే గురువులు లేరని విద్యార్థుల ఆందోళన..
by Disha Web Desk 6 |
X
దిశ,బాసర: నిర్మల్ జిల్లా చదువుల తల్లి క్షేత్రంలో విద్యార్థులకు చదువులు చెప్పే గురువులు లేరని బాసర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. తమకు తెలుగు, హిందీ, సాంఘిక శాస్త్రం(సోషల్) సబ్జెక్ట్ లలో ఉపాద్యాయులు లేరని, దాంతో త్రాగటానికి నీరు లేదని, బాత్రూంలు సరిగా లేవని, తొమ్మిదవ, పదవ తరగతి విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. వి వాంట్ వాటర్, వి వాంట్ టీచర్స్ అని నినాదాలు చేస్తూ పాఠశాల అవరణలో శాంతియుతంగా ధర్నా చేశారు. ఎంఈఓ రావాలని ఎంఈఓ వచ్చి మా సమస్య పరిష్కరించే వరకు మా ఆందోళన విరమించబోమని విద్యార్థులు కూర్చున్నారు.
Next Story