పీడీఎస్ బియ్యం పట్టివేత.. ఇద్దరిపై కేసు నమోదు

by Disha Web Desk 20 |
పీడీఎస్ బియ్యం పట్టివేత.. ఇద్దరిపై కేసు నమోదు
X

దిశ, కాసిపేట : 12 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తుండగ పోలీసులు పట్టుకొని కేసునమోదు చేసిన ఘటన మండలంలో సోమవారం జరిగింది. మందమర్రికి చెందిన దుదాని బదల్ సింగ్ 12 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని మండలంలోని ముత్యంపల్లికి చెందిన దుర్గం శంకర్ వద్ద కొనుక్కొని అశోక్ లెలాండ్ ట్రాలీలో వేసుకొని తరలిస్తుండగా పోలీసులు పట్టుకొని, వారిద్దరి పై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కాసిపేట ఎస్ఐ గంగారాం తెలిపారు.


Next Story

Most Viewed