- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- కార్టూన్
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- Bigg Boss Telugu 7
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
- ICC World Cup 2023
పీడీఎస్ బియ్యం పట్టివేత.. ఇద్దరిపై కేసు నమోదు
by Disha Web Desk 20 |

X
దిశ, కాసిపేట : 12 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తుండగ పోలీసులు పట్టుకొని కేసునమోదు చేసిన ఘటన మండలంలో సోమవారం జరిగింది. మందమర్రికి చెందిన దుదాని బదల్ సింగ్ 12 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని మండలంలోని ముత్యంపల్లికి చెందిన దుర్గం శంకర్ వద్ద కొనుక్కొని అశోక్ లెలాండ్ ట్రాలీలో వేసుకొని తరలిస్తుండగా పోలీసులు పట్టుకొని, వారిద్దరి పై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కాసిపేట ఎస్ఐ గంగారాం తెలిపారు.
Next Story