- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

X
దిశ, పెనుబల్లి : మండల పరిధిలోని ముత్తుగూడెం ఆర్టీవో ఆఫీస్ ఎదురుగా లారీని ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. తిరువూరు పట్టణం రాజుపేట కి చెందిన ఇందుపల్లి సత్య వర్ధన్ (45) కొత్తగూడెం నుండి విజయవాడ వైపు వెళ్తున్న లారీని వెనక భాగంలో ఢీ కొనడంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. వీఎం బంజర్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ సంఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story