- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Home > జిల్లా వార్తలు > ఆదిలాబాద్ > కష్టపడి చదివితేనే మంచి ఫలితాలు వస్తాయి: జిల్లా అదరపు కలెక్టర్ మధుసూదన్ నాయక్
కష్టపడి చదివితేనే మంచి ఫలితాలు వస్తాయి: జిల్లా అదరపు కలెక్టర్ మధుసూదన్ నాయక్
by Dishanational1 |
X
దిశ, వేమనపల్లి: విద్యార్థులు చిన్నతనం నుండి కష్టపడి చదివితేనే మంచి ఫలితాలు వస్తాయని జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు. ఆయన శుక్రవారం నాడు మండలంలోని నిల్వాయిలోని కస్తూర్బా బాలికల విద్యాలయం విద్యార్థులతో చిట్ చాట్ కార్యక్రమం నిర్వహించి విద్యార్థులతో మాట్లాడుతూ కష్టపడి చదివి మంచి ఫలితాలు వస్తే జీవితంలో మంచి ఉద్యోగాలను పొందే అవకాశం ఉందని, చిన్నతనం నుండే చదువు పట్ల శ్రద్ధ చూపాలని అన్నారు. మీకు మంచి ఆహారం వండి పెడుతున్నారా ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా చెప్పాలని విద్యార్థులతో మాట్లాడారు. ఆయన వెంట కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ మయూరి, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.
Next Story