- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
ఏసీబీ వలలో వ్యవసాయ అధికారి
by Aamani |
X
దిశ,కాగజ్ నగర్ : కొమురం భీం జిల్లా సిర్పూర్ నియోజకవర్గం దహేగాం మండలం వ్యవసాయ అధికారి సోమవారం ఏసీబీ అధికారులకు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. మండలానికి చెందిన చౌదరి శ్యామ్ రావు అనే వ్యక్తి ఫర్టిలైజర్ షాప్ కి రెన్యువల్ కోసం వ్యవసాయ అధికారిని సంప్రదించగా రూ.38 వేలు డిమాండ్ చేశాడు. దీంతో సదరు ఫర్టిలైజర్ యజమాని ఏసీబీ అధికారులను సంప్రదించగా వ్యవసాయ కార్యాలయంలో రూ.38 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ .హ్యాండెడ్ గా పట్టుబడినట్లు ఎసీబీ అధికారులు తెలిపారు.
Next Story