- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- కార్టూన్
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- Bigg Boss Telugu 7
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
- ICC World Cup 2023
బీజేపీ నేతకి త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
by Disha Web Desk 15 |

X
దిశ, బైంసా : బీజేపీ ముధోల్ నియోజక వర్గ నేత భోస్లే మోహన్ రావ్ పాటిల్ కి తృటిలో పెను ప్రమాదం తప్పింది. శుక్రవారం పల్లె పల్లె కు బీజేపీ గడప గడపకు మోహన్ రావ్ పాటిల్ అనే కార్యక్రమ నిమిత్తం కార్యకర్తలను కలవడానికి వెళ్తున్నారు. రేపటి కార్యక్రమం లో భాగంగా కార్యాచరణ కోసం వెళ్తున్న తరుణంలో బైంసా మండలం దేగం గ్రామం సమీపాన తాను ప్రయాణిస్తున్న వాహనానికి ఆర్టీసీ బస్ ఢీకొట్టింది. వాహనానికి ఒక వైపు డ్యామేజ్ కాగా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఎవరికీ గాయాలు కాకపోవడంతో కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు.
► Read More 2023 Telangana Legislative Assembly election News
► For Latest Government Job Notifications
► Follow us on Google News
Next Story